మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఎగువప్రాంతం నుంచి కేవలం 5వేల క్యూసెక్కుల వరదరాగా మంగళవారం ఉదయం 6గంటలకు 33, 497 క్యూసెక్కులు వచ్చింది. సాయం
మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ముంచెత్తుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అ�
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం ఉదయం నుంచి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలకు వరద ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాయత్సాగర్ జలాశయానికి 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నద
జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజ
ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చిన్నపాటి వర్షంతో ప్రారంభమై 2 నుంచి 4 గంటల వరకు ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నారు. మామూలు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగినప్పుడు అరచేతిలో
Heavy Rains: కోల్కతాలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల వల్ల కోల్కతాలో అయిదుగురు మృతిచెందారు.