కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది.
Hurricane Helene | ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా (Hurricane Helene) విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది.
ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులు నిర్మించడంతోనే.. గ్రేటర్లోని 175 కాలనీలకు పైగా వరద గండం తప్పిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద వస్తున్నది. మూడు రోజులుగా వరద నిలకడగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద రాకుండా అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రాయిచ�
తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు �
MLA Sudeer Reddy | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల వల్ల ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వరద ముంపు సమస్య తీరిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Devireddy Sudeer reddy) పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీని వరద భయం వెంటాడుతూ నే ఉన్నది. వరద కాస్త తగ్గినా ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు. శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Spain floods | యూరప్ దేశం స్పెయిన్ (Spain)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా (Zaragoza) నగరంలో వరద బీభత్సం (flooding) సృష్టించింది.
మెదక్ జిల్లా పేరూరు వద్ద గరుడ గంగ తీరాన వెలసిన సరస్వతీ మాత ఆలయ సమీపంలో మంజీర నది పుషరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల వద్ద తాగు�
రూ.11లక్షలతో పనులు ప్రారంభం ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. హిమాయత్నగర్,జనవరి5: ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎత్తు ప్రాంతమైన హిమాయత్నగర్ నుంచి వర