బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో గత 16 గంటలుగా జిల్లాను ముసురువాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా పడుతున్న ముసురుతో జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ ముసురు శన�
వాతావరణ శాఖ సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్ సర్కిల్, వార్డు అధికారులను జీహెచ్ఎంసీ కర్ణన్ ఆదేశిం�
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మే�
వానాకాలం సీజన్ మొదలై దాదాపుగా రెండున్నర నెలలు గడుస్తోంది. భారీగా కురిసిన వానలంటూ ఏమీ లేవు. వరద పోటెత్తడం లేదు. భారీ వర్షాలు కురియడం లేదు. కొద్ది రోజులైతే ఆగస్టు మాసం కూడా ముగియనుంది.
మూడు నెలల నుంచి కృష్ణానదికి వరద హోరెత్తుతున్నా.. ఇక్కడి పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. గలగలా పారాల్సిన సాగునీటి కాల్వలు నీరులేక బోసిపోతున్నాయి. ఎండాకాలంలో చూడాల్సిన కాల్వ పూడిక తీతలను రై తులు కన్నెర్ర �
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు (Himayat Sagar) వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీట�
హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్ర�
రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిస్థాయి
Heavy Rains | కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులుతో పాటుగా నగరంలోని అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి.
జూరాలకు మరోసారి వరద పోటెత్తింది. గత కొన్ని రోజులుగా శాంతించిన కృష్ణమ్మ ఒకే సారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు మరోసారి జలకళ సంతరించుకుంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ మ్మ పరుగులు తీ
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 76,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా 67,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.