గద్వాల జిల్లాలోని జూరాల (Jurala) ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు(Medigadda barrage) వరద ప్రవాహం (Ongoing flood )కొనసాగుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం ఇన్ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 12,500 క్యూసెక్కులకు పెరిగింది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు( Medigadda Barrage) గురువారం 8,790 క్యూసెక్యుల వరద( Flood) రాగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
Singuru project | సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తె�
నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది.
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి సురక్షిత నీటి సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇంటి నిల్వ సంప్ వర్షపు నీటిలో కలిసి ఉంటే ట్యాంకులు, సంపులలో బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రపరిచాలని అవగాహ
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీకి 26 వేల క్యూసెక్కుల జలాలు వస్తున్నాయి. ప్రాణహితలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివ�