జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
ఖమ్మం సభ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సరికొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నది. ఇద్దరు నేతలు ఈ సభ ను తమ బలప్రదర్శనకు వేదికగా మా ర్చుకోవాలని చూస్తున్నారు.
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏల కల సాకారం కాబోతున్నది. స్వరాష్ట్రంలో వీరి సేవలను గుర్తించి ఇప్పటికే ఓ సారి జీతాలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా రెగ్యులరైజ్ చేస్తామంటూ తీపికబురు అందించింది.
పాత కలెక్టరేట్ భవనాన్ని అంబేద్కర్ భవన్గా మార్చి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్
ప్రధాని మోదీ రాక సందర్భం గా హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. శనివారం ప్రధాని సభ జరిగే పరేడ్గ్రౌండ్ చు ట్టూ, నగరంలోని ముఖ్య కూడళ్లలో వెలిసిన వాటిని శుక్రవారం న�
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వర�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సోషల్ మీడియాలో పది రోజులుగా సెటైర్లు పేలుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘తెలంగాణ మధ్య తరగతి ప్రజలు’ పేరుతో హైదరాబాద్లో పలుచోట్ల ఈ ఫ్లెక్సీలు కనిపించాయి.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ఉత్సాహాన్నిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా దేశ సేవకు పూనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ఆయన అభిమానులు బ�
కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూ�
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
అమరావతి : పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదని చేసిన దాడిలో ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ పుట్టిన