పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయ
కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుం
సుతారి భవన నిర్మాణ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఆ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మూలసపు రాజన్న పిలుపునిచ్చారు. భారత్ మజ్దూర్ సంఘ్ 70 వసంతాలు పూర్తిచేసుకుని 71 వ సంవత్సరంలో అడుగిడిన సందర్భాన్ని పురస్కరి�
Lavanya Tripathi | పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ తీరుని భారతీయులు ఎండగడుతూనే ఉన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలంటూ డిమాండ్
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం.. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ జెండాకు వందనం చేయకుండా నిలబడ్డారు.
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ �
Talasani Srinivas yadav | వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం
నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నవమి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భా
ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం ఇప్పటికైనా మౌనం వీడాలన్న రాహుల్ న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగు�
రేపు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలి కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్