ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే, ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గిస్తూనే ఉన్నది. గత మూడు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (1 శా
Fixed Deposits: కస్టమర్ల ఎఫ్డీల్లో ఉన్న 4 కోట్ల సొమ్మను కాజేసింది ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. ఆ డబ్బును స్టాక్స్లో పెట్టి నష్టపోయింది. బ్యాంకుకు చెందిన ఎఫ్
నేడు మనం చేసే పొదుపు, పెట్టుబడులే రేపు మన భవిష్యత్తుకు రక్షణనిస్తాయి. దీర్ఘకాలంలో ఆర్థిక క్రమశిక్షణకు ఇవే సోపానాలు. ముఖ్యంగా మన ఆర్థిక లక్ష్యాల సాధనకు పెట్టుబడులే కీలకం. తెలివైన నిర్ణయాలతో చక్కని రాబడుల
Supreme Court | సుప్రీంకోర్టులో పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఏప్రిల్ 1న ఫుల్ కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ఫెడరల్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటును పావు�
సైకోట్రోఫిక్ ఔషధాలను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కేసులో ఈడీ రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బుధవారం జప్తు చేసిన ఆస్తుల్లో 22 స్థిరాస్తులు, 8 చరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది.
సీనియర్ సిటిజన్లకు ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అత్యధిక వడ్డీరేట్లనిస్తున్నాయి. మొదట్నుంచీ మదుపరులకు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎఫ్డ�
పిల్లల విద్య కోసం ప్రణాళిక అనేది తల్లిదండ్రులకున్న అత్యంత కీలక ఆర్థికాంశం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారి ఉన్నత విద్య ఖర్చుల కోసం పొదుపు చేయడం ఎంతో తెలివైన పని. అయితే అందుకున్న మార్గాలను పరిశీలిస్తే..
మీరు ఒక మహిళ అయితే, నమ్మకమైన రిటర్నులతో సురక్షిత పెట్టుబడిని కోరుకుంటున్నైట్టెతే.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)ను తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలవుతుంది. వడ్డీరేటు క
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను అందిస్తున్నది. ఎస్బీఐ వుయ్కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్డీ కాలపరిమితి 5-10 ఏండ్