ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీరేట్లను సవరించింది.
Personal Finance | రూ.కోటి అకౌంట్లో ఉంటే వడ్డీ గురించి మాట్లాడటం ఏంటి? ఎంచక్కా నెలకు లక్ష ఖర్చు పెట్టుకున్నా 100 నెలలు అంటే దాదాపు ఎనిమిదిన్నరేండ్లు రాజాలా బతుకొచ్చు అనుకునే వాళ్లూ ఉంటారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి? నె�
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నూతన లక్ష్యాలు, స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ఇదే సరైన సమయం. పన్ను ప్రణాళిక విషయంలో అనూహ్యమైన మార్పులు ఈ ఏడాది నుంచే వచ్చాయి.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచుతూపోతున్నది. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 7 రోజుల నుంచి 10 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నది.
ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు.. మరోవైపు డిపాజిట్దారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎ�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
న్యూఢిల్లీ, జూలై 11: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. మంగళవారం నుంచి అమల�
న్యూఢిల్లీ, జూలై 8: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకు�
రుణాలపై వడ్డీరేట్లను పెంచిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు..ప్రస్తుతంను సవరిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చేరింది. �