రుణాలపై వడ్డీరేట్లను పెంచిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు..ప్రస్తుతంను సవరిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చేరింది. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును అర శాతానికి పైగా పెంచింది. రూ.2 కోట్లలోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే పెంచిన వడ్డీరేటు వర్తించనున్నదని పేర్కొంది.