మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.
పండుగ పూట చేపలు పడదామని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేసి చేపల కోసం చూస్తున్నారు. ఇంతలో ఏదో బరువుగా తగలడంతో ఆశగా వలను పైకి గుంజారు. అందులో చేపలకు బదులు కొండ చిలువ ఉండటంతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యార�
వరంగల్ జిల్లాలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ ఊళ్లో ఒక జాలరి ఉండేవాడు. అతని కొడుకు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. రెండు రోజుల సెలవు దొరికిందని జాలరి కొడుకు ఇంటికి వచ్చాడు. అదే సమయానికి జాలరి వల తీసుకుని చేపలు పట్టడానికి నదికి బయల్దేరుతున్నా�
తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే గొలుసుకట్టు చెరువులను బాగు చేయాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయతో వాటికో రూపం తీసుకొచ్చారు. రెండు పంటలకు నీరందించే స్థాయిలో అభివృద్ధి చేశారు. ‘మత్స్య�
Saipallavi | కొన్ని సినిమాలు ఎనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి సినిమానే ‘ఎన్సీ23’. నాగచైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఇది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది.
ఫ్లోరిడా (Florida)లోని ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ (National Everglades Park) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద షార్క్ (shark).. జాలరి (fisherman ) చేతిని కొరికి అమాంతం నీటిలోకి లాగేసుకుంది.
ఒక్క చెరువుతో ఊరికి ఎన్నో ఉపయోగాలు. గ్రామానికి ఆదాయ వనరు. నాడు ఆంధ్రా పాలనలో చెరువులు లేక ఊర్లన్నీ బోసిపోయేవి. నెర్రలుబారిన చెరువులు వాన వస్తే తూటికాడలతో నిండిపోయేవి.
కులవృత్తుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రాధాన్యతనిచ్చి చేపల వేటకు సంబంధించిన సామగ్రి, వాహనాలను సబ్సిడీపై అందించడంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలను అ�
తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మాదరబోయిన ఆగేశ్ చేపలు పట్
మత్స్య సొసైటీల్లో సభ్యులుగా చేర్చుకొనేందుకు అభ్యర్థులకు నిర్వహించే స్కిల్ టెస్టు నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.