హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాన�
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి 18 కిలోల బరువున్న చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో సోమవారం విక్రయానికి ఉంచగా నర్సాపూర్కు చెందిన వ్యా�
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని రకాల చేపలు మాత్రమే కానీ.. సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసా�
ఏడేండ్ల వయసులోనే కంటిచూపు కోల్పోయాడు. తల్లిలేదు. తండ్రి లేడు. అక్క ఉన్నా ఆదుకోలేని పరిస్థితి. చూపు లేకపోతేనేమి.. చెరువులో చేపలు పడుతూ ఆత్మస్థైర్యానికి చిరునామాగా నిలుస్తున్నాడు. అతని పేరు ఒడపెల్లి ఎల్లా�
Viral | రోజూ నదిలో చేపలు పట్టుకోవడానికి వాళ్లంతా కలిసే వెళ్తారు. ఒకరికి ఒకరు మంచి పరిచయమే. కానీ ఒక చిన్న అనుమానం వారి మధ్య చిచ్చుపెట్టింది. అందరూ కలిసి ఒక వ్యక్తిని దొంగను
Fisherman gets iphones | అదృష్టం ఉంటే ఏదో ఒక రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరి అదృష్టం ఎలా ఉంటుందంటే.. ఒక్కసారిగా కోటీశ్వరులైపోతారు. తాజాగా ఒక మత్స్యకారుడికి అదృష్టదేవత పలకరించింది. రోజులాగే సముద్రంలోకి �
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో కార్మికులకు ఉచిత
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి తలసానిహైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటుచేసినట్లు మత్స్యశాఖ మంత్రి �
ముంబై: చేపలు పట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని పాల్గడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్ తారే, చేప