భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు కృషితో మత్స్య సంపద దండిగా పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. నీటి ప్రవాహాలకు పెద్ద ఎత్తున చేపలు ఎదురెక్కుతూ వచ్చ
వారం రోజులుగా కురిసిన వరుస వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలకళ ఉట్టిపడుతున్నది. వరద ప్రవాహంతో చేపలు ఎదురెక్కి వస్తున్నాయి.
వరంగల్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నర్సంపేట రోడ్డులోని ఓ సిటీ మైదానంలో మూడు రోజుల పాటు జరుగనుంది. 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసి, నోరూరించే చేపల వంటక�
మత్స్య సంపదలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఫిష్ హబ్గా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాలను అక్కున చేర్చుకుంటూ, వారి ఆర్థికపరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలు
రాష్ట్రంలో మత్స్య సంపద పెంపొందించడమే ప్రభు త్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమీకృత మత్స్య అభివృద్ధ�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలంలోని లద్దునూర్ రిజర్వాయర్లో చ
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి | మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఉచిత చేప పిల్ల�
మంత్రి వేముల | మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.