రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,434 చెరువుల్లో వాస్తవంగా ఆగస్టులోపు చేపపిల్లలను వదిలాల్సి ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ల ఎం�
‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సై�
ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో మత్స్యకార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపడుతుండగా.. ఈసారి ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిక�
గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులు చెల్లించిన డీడీలను తిరిగి ఇచ్చేస్తుండగా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసినట్టేన�
కాంగ్రెస్ సర్కారు నీలి విప్లవంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 1411 చెరువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 280 మత్స్యకార సంఘాలు ఉన్నాయి.
మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకా
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఏడేండ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. దీంతో 2023-24 సీజన్కు రెట్టించిన ఉత్�
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చె�
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
మోమిన్పేట : మత్స్యకారులు ఆర్థికంగా అబివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలను వదిలారు. ఈ సం�
మహేశ్వరం : కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిర్యాల, కొత్వాల్ చెరువుతండాలలో సమీకృత మత్స్య శాఖ అభ�
బడంగ్పేట : రాష్ట్రంలో ఉన్న 30వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాల�
ఎర్రుపాలెం : మండలంలోని పలుగ్రామాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ జరిగింది. ఈ కార్యకమాన్ని మంగళవారం ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవితలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఖమ్మం :మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు బుధవారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ చె�