ఖమ్మం : కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు సముచిత గౌరవం దక్కిందని టీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా అన్నారు. మత్యశాఖ ఆధ్వర్యంలో మండల పరిధి వేపకుంట్ల గ్రామంలోని రెం
ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే మత్స్య సంపద మరింత అభివృద్ది చెందు తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నాలుగు సొసైటీలు, అరవై ఏడు చెరువులకు కలిపి పద
Errabelli Dayaker Rao | మత్స్యకారుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని పెద్ద చెరువు
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల �
6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ కూడా అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వివిధ నీటి వనరుల్లో ఈ సంవత్సరం 90 కోట్ల చేప పిల్లలు, 6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత�