జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శా
కోర్టులో సాక్ష్యంగా పనికివచ్చే ఆధారాన్ని ధ్వంసం చేయడం నేరం. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 241 సెక్షన్ ప్రకారం ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధ�
High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది.
తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతు�
Gulzar House incident | హైదరాబాద్లోన గుల్జార్హౌజ్ అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పంది�
Jhansi Hospital Fire: ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది శిశువులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగార్ను తొలగించారు. ఆ �
జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో పరిశ్రమలోని మూడు ఫోర్లు మంటల్లో తగలబడిపోయి మంటల తాకిడికి భవనం కూలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించ�
ఉత్తరప్రదేశ్లో ఘోరం సంభవించింది. ఓ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల వయసు కూడా నిండని 10 మంది చిన్నారుల నూరేండ్ల ఆయుష్షును మింగేసింది. సరిగ్గా కళ్లు తెరిచి లోకాన్న�