యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రా
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.
అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. అమీర్పేట్ మైత్రీవనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని మూడంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ దుకాణంలో గురువారం మధ్యా హ్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శా
కోర్టులో సాక్ష్యంగా పనికివచ్చే ఆధారాన్ని ధ్వంసం చేయడం నేరం. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 241 సెక్షన్ ప్రకారం ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధ�
High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది.
తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతు�
Gulzar House incident | హైదరాబాద్లోన గుల్జార్హౌజ్ అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పంది�