నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు...
అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో రోగులకు పెను ప్రమాదం తప్పింది. దవాఖానలోని స్టోర్ రూంలో ఈ రోజు షార్ట్ సర్య్యూట్తో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది �
Turkey's Forest Fire | టర్కీలోని ఓ అడవిలో కార్చిచ్చు రగిలింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 82 ఏండ్ల వృద్ధుడితోపాటు నలుగురు మరణించగా.. దాదాపు 60 మంది దవాఖానపాలయ్యారు.
రసాయనాలను తీసుకొస్తున్న కార్గో షిప్లో పేలుడు సంభవించి శ్రీలంక పశ్చిమ తీరంలో మునిగిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక నౌకాదళం ధ్రువీకరించాయి