కోదాడ కోర్టులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు బయట ఉన్న బీరువాలోని ప్లాస్టిక్ ట్రే పూర్తిగా కాలిపోయింది. దాంట్లో ఉన్న కోర్టుకు సంబంధించిన వివిధ పత్రాలు కాలిపోయాయి.
మండలంలోని వ డ్వాట్ సమీపంలోని బసవేశ్వర కాటన్ అండ్ జి న్నింగ్ మిల్లులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వడ్వాట్కు వె ళ్తున్న వ్యక్తులు కాటన్ మిల్లులో మంటలు చూసి 100కు డయల్ �
హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం కిచెన్లో పొగ గొట్టాలు క్లీనింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నల్లగొండ పాత జడ్పీ కార్యాలయంలో ఉన్న జిల్లా ఆడిట్ అధికారి కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో పైళ్లు, కంప్యూటర్లు, కుర్చీలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి.
సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం 6.58 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమలను ఆకస్మిక తనిఖీ చేసి హడలెత్తించారు. వరుస తనిఖీలతో పారిశ్రామికవాడలోని రెడ్ కేటగిరి పరిశ్రమల యాజమాన్యాలు పరుగులు పెట్టాయి. ఫైర్సేఫ్టిపై కలెక్టర్ తనిఖీల
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ క్రాస్ రోడ్డువద్దనున్న కాటన్ మిల్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ ట్రాక్టర్ పత్తిలోడ్తో కాటన్ మిల�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సిరిసిల్ల రోడ్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్త�
ఫిలింనగర్లో గ్యాస్ లీకేజీ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని మహాత్మాగాంధీనగర్ బస్త
దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానా దేశంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. స్కూల్ వసతిగృహం భవనంలో చెలరేగిన మంటలు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది.
అసలే వేసవి కాలం.. ఆపై రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు బుగ్గేనంటూ హెచ్చరిస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వ్యాపార, వాణిజ్య, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇళ
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయ
అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భ�
అగ్నిమాపక వార్షికోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో(ఎస్ఆర్పీ)లో ఉదయం 10:30 సమయంలో రసాయనాల ప్రతిచర్య జరుగు�