Fire Breaks | నగర పరిధిలోని మైలార్దేవ్పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి.
బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
Delhi Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్పథ్ రోడ్డు (Janpath Road)లో ఉన్న సీసీఎస్ భవనంలో ( Common Central Secretariat building) శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
గుల్జార్హౌస్లో ఘోర అగ్నిప్రమాదం జరిగి, 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చలించలేదని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుత�
గుల్జార్హౌస్ అగ్నిప్రమాద సహాయ చర్యల్లో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్కాల్ రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాని�
వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్నవారిని దట్టమైన పొగరూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ ప�
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం, ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు, కాంగ్రెస్ నేతలకు నిరసనసెగ తగిలింద�
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి తలసాని అధికారుల�