కరీం‘నగరం’లో డంప్ యార్డు చిచ్చురగులుతున్నది. రోజురోజుకూ నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓవైపు బయోమైనింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, మరోవైపు నిత్యం మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాప�
ఢిల్లీలోని రోహిణి, సెక్టర్ 17లో ఉన్న ఝుగ్గి క్లస్టర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. 800 గుడిసెలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గం
తెలంగాణలోని కర్మాగారాల్లో జరిగే అగ్నిప్రమాద మరణాలు, షాపింగ్ మాల్స్ సహా ఇతర చోట్ల జరిగే అగ్నిప్రమాద మరణాల కన్నా తక్కువేనని రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ రాజగోపాల్రావు పేర్కొన్నారు.
Fire Accidents | అగ్ని ప్రమాదాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు చేవెళ్ల ఫైర్స్టేషన్ ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. సూచించారు.
Fire Accidents | ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. దవాఖానాల్లో వైద్యులు ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
Fire Accidents | ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ కొంపల్లిలోని సురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి ప్రాంగణంలో డాక్టర్ ఎంఎస్ రెడ్డి సహకారంతో ఆసుపత్రిలోని సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవ
Fire Accidents | అగ్ని ప్రమాదాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తే వెంటనే నిమిషాల్లో మీ ముందు ఉంటామని అగ్నిమాపక శకట సిబ్బంది పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి అవగాహన
అడవి బతికితే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు దొ రుకుతుందని గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు గ్రీన్ కవరేజ్ పెరిగేందుకు దోహదపడింది. అడవిపై కత్తిగట్టే యత్నం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో అడ�
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, తెల్లబంగారం బుగ్గిపాలవుతున్నది. నిర్వాహకుల నిర్లక్ష్యమో.. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమో తెలియదుగాని ఈ 20 రోజుల్లో మూడుచోట్ల ఘ
దేశంలోని అటవీ ప్రాంతాల్లో 2023-24 ఏడాదిలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాల పరంగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలవగా, తొలి, రెండో స్థానాల్లో ఏపీ, మహారాష్ట్ర ఉన్నాయి. 2023 నవంబర్ - 2024 జూన్ సీజన్లో ఆంధ్�
రాష్ట్రంలో నిరుడు ఫైర్కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను వ