హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, తెల్లబంగారం బుగ్గిపాలవుతున్నది. నిర్వాహకుల నిర్లక్ష్యమో.. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమో తెలియదుగాని ఈ 20 రోజుల్లో మూడుచోట్ల ఘ
దేశంలోని అటవీ ప్రాంతాల్లో 2023-24 ఏడాదిలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాల పరంగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలవగా, తొలి, రెండో స్థానాల్లో ఏపీ, మహారాష్ట్ర ఉన్నాయి. 2023 నవంబర్ - 2024 జూన్ సీజన్లో ఆంధ్�
రాష్ట్రంలో నిరుడు ఫైర్కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను వ
హైదరాబాద్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఓల్డ్ సిటీలోని ఓ స్క్రాప్ గోదాంలో, సికింద్రాబాద్లోని మోండా మార్కెల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా ప్రత్యేక క్యాంపెయిన్కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య సంస్థ నిర్వాహకులతో కలిసి ‘అగ్ని ప్�
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి సునీత కుంచాల సూచనల మేరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్
దక్షిణ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు సైనిక రవాణా విమానాన్ని భారత ప్రభుత్వం పంపిస్తున్నది. విదేశాల నుంచి కువైట్ వెళ్లిన కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగ
జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి.
ఇంట్లోనో, దుకాణాల్లోనో భగవంతుడికి పూజలు చేయడంతోపాటు, సువాసనల కోసం అగరబత్తీలను వెలిగిస్తే బాగానే ఉంటుంది. కానీ పదేపదే వాటిని కాలుస్తుంటే.. పొగబారిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సువాసన ఎక్కువగా వెదజ�
Fire accidents | అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఎండలు మండుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. అగ్నిప్రమాదాలతో జీవజాతులు అంతరించిపోతుండడంతో పెద్దపల్లి జిల్లాలోని అటవీప్రాంతంలో 100 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చే
అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దవాఖానలు, అపార్ట్మెంట్లలో ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా ఉపయోగించాలని, వ్యాపార సము
Fire Accident | వంట గది.. పంట చేలు.. షాపింగ్మాల్స్.. ఆసుపత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఎందుకంటే వేసవికాలం వచ్చింది కదా అందుకే. సహజంగా వేసవిలోనే అగ్ని
ఎండాకాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.