కొన్ని రోజులుగా అగ్నిప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైతులు యాసంగిలో జొన్న, మక్క సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటల కోతలు ప్రారంభం కాగా.. మక్క కొనుగోళ్లు జరుగు
షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు
ఎండాకాలం వచ్చిందంటే చాలు రసాయన పరిశ్రమల్లో ఎక్కువ ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. యాజమాన్యాలు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాల�
ఓ వైపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నగరంలో దంచి కొడుతుంటే ఆ వేడి దాడికి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు వాహనాల్లోనైనా బయటకొచ్చే పరిస్థితి ఉందా అంటే అది కూడా ప్రమాదకరంగానే కనిపిస్తోంది.
Forests | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిప�
ప్రమాదం జరగగానే కొన్నాళ్లు హడావుడి చేయడం... ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం ప్రభుత్వ యంత్రాంగానికి సర్వ సాధారణమైంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తరువాత అగ్నిమాపక శాఖ, హైడ్రా విభాగాలు అగ్
నగరంలో ఆదివారం జరిగిన రెండు అగ్ని ప్రమాదాలు కలవరపెట్టాయి. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే మైలార్దేవిపల్లి డివిజన్ టాటానగర్లోని ఓ ప్లాస్ట�
ప్రమాదం అనుకోకుండా వచ్చేది... అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్తోపాటు ఇత
ఫ్రిజ్, ఓవెన్.. వంటింటి పరికరాలే! అయినా, వీటిని పక్కపక్కన ఉంచకూడదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సరిగ్గా నిర్వహించకుంటే.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్�
అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గుర
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
పాతబస్తీలోని గుల్జార్హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్దేవ్పల్లిలోని మొఘల్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చే�
పాతబస్తీలోని గుల్జార్హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్దేవ్పల్లిలోని మొఘల్కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
కరీం‘నగరం’లో డంప్ యార్డు చిచ్చురగులుతున్నది. రోజురోజుకూ నగరప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓవైపు బయోమైనింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, మరోవైపు నిత్యం మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాప�