సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారుగా 450 వరకు ప్రమాదాలు జరిగినట్లుగా తమ వద్ద నమోదయ్యాయని, ఇందులో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్తోనే జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగిన ఘటన గుల్జార్హౌస్లో ఆదివారం జరిగిన ప్రమాదమేనని పేర్కొన్నారు.
మూడేండ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే..