Fire accident | నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది దుర్మరణం పాలయ్యార
Dal Lake: శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సరస్సులో ఉన్న హౌజ్బోట్లకు ఇవాళ ఉదయం నిప్పు అంటుకున్నది. దీంతో అక్కడ ఉన్న బోట్లు అన్నీ బూడిదయ్యాయి.
Chennai harbour: చెన్నై నౌకాశ్రయంలో ఆయిల్ ఉత్పత్తులతో ఉన్న ఓ ట్యాంకర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆ షిప్లో పనిచేస్తున్న కార్మికుడు తంగరాజ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిల�
Fire Accident | ఓ కాటన్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయ�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక వాడలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో చెలరేగిన మంటలు క్రమంగా పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ పరిశ్రమలోని ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇంతలోనే భార�
హైదరాబాద్ వనస్థలిపురంలోని గణేశ్ టెంపుల్ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్ టెంపుల్ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగ్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో మెల్లమెల్లగా రాజుకున్న మంటలు ఆ తర్వాత భారీగ�
హైదరాబాద్ హిమాయత్నగర్లోని (Himayath nagar) తిరుమల ఎస్టేట్లో (Tirumala Estate) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బిల్డింగ్లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.
Fire Accident | తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. అరియలూరు జిల్లాలోని ఓ
బాణాసంచా యూనిట్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు
కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలి