Jodhpur: జోద్పూర్ సమీపంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నలుగుర్ని గొంతు కోసి చంపి, ఆ తర్వాత వాళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ నలుగురు కాలి బూడిదయ్యారు. ఆ నలుగురిలో ఓ ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Galaxy Plaza Mall: గెలాక్సీ ప్లాజాలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అందులో పనిచేస్తున్న వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొందరు వ్యక్తులు కిటికీల నుంచి బయటకు దూకేశారు. గౌర్ సిటీ 1లో ఉన్న మాల్కు చెందిన మ�
అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సంభవించిన అగ్నిప్రమాదం ఉలికిపాటుకు గురిచేసింది. వనస్థలిపురం జాతీయరహదారి పక్కన ఉన్న సుబ్బయ్యగారి హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. �
హైదరాబాద్ బాలానగర్లోని (Balanagar) ఓ అపార్ట్మెంట్లో (Apartment) అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎస్ (IDPL) చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్ స్పేస్ (A2A Life Space) అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్లో ఉన్న ఓ ఫ్లాట్లో ఒక్కసారిగ�
సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma express) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని �
హైదరాబాద్ శివార్లలోని పెద్దంబర్పేట వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్ (BHEL) డిపోకు చెందిన రాజధాని బస్సులో (Rajadhani bus) పెద్దంబర్పేట ఓఆర్ఆర్ (ORR) వద్ద ఒక్కసారిగా మంటల�
సికింద్రాబాద్ (Secunderabad) రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అశోక లాడ్జిలో (Ashoka Lodge) ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి.
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
మూడుచింతలపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించారు. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితుడు భాస్కర్ ఇంటిని శుక్రవారం పరిశీలించారు.
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్ (Container) లారీలు ఢీకొన్నాయి.