ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్..హైదరాబాద్లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుక రెరా ఆమోద�
టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నందున వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర సాధి�
మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని, న్యాయ పరంగా ఇదొక పాశుపతాస్త్రం లాంటిదనే అంశంపై విసృ్తత స్థాయిలో జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా చర్యల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నది. మొదటి నుంచి కూల్చివేతల్లో ద్వంద్వ వైఖ�
వేల కోట్లు పెట్టుబడులను స్వాగతిస్తూ.. అనేకానేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు అమెరికన్ స్కూళ్లను ఆకర్షిస్తున్నది.
Hyderabad | స్వరాష్ట్రంలో సరికొత్త నగరం ఆవిష్కృతమైంది. తొమ్మిదేండ్లుగా సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉండటంతో ఐటీ కారిడార్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మాదాపూర్-రాయదుర్గం ప్రాం
నార్సింగిలో కొనుగోలుదారులకు నాణ్యమైన గృహాలు, ప్రకృతి పరమైన ఆహ్లాదకర వాతావరణంలో తోపాటు అధునాతన సాంకేతికతతో రూపకల్పన చేసిన వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులో శాటిలైట్ టౌన్షిప్.. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రా
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది హెచ్ఎండీఏ. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో
అధ్యయనం చేసి, మళ్లీ అలాం
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆఫీస్ స్పేస్కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్ను లీజుకు తీసుకొంటున్నాయి.
గండిపేట జలాశయం.. నగర శివారులో ఉన్న ఆహ్లాదకర ప్రకృతి సౌధం. చల్లని సాయంత్రాన గండిపేట జలాల్లోకి సూర్యుడు జూరుకుంటున్న వేళ... వినసొంపుగా వినిపించే సంగీత ఝరిలో సేద తీరాలని ఎవరికి ఉండదు.
సువిశాలమైన 12.2 ఎకరాల స్థలంలో, రూ.2,251 కోట్లతో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం సర్వహంగులతో ముస్తాబైంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆగ్నేసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ మరికొద్ది రోజుల్�