ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడకు చెందిన రైతు గడల మొండి (60) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వర్షాలకు పొలాలు ముంపునకు గురికావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీ�
ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్
ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వాసు (55) చేనేత వృత్తిన�
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి.. తన ఐదేండ్ల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...
ఆర్థిక పరిస్థితులు బాగాలేక కరీంనగర్ జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి ఎస్సై నరేశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్కు చెందిన ముద్దసాని కనుకయ్య (46) కరీంనగర్ పోలీస్ కమిషన�
తుక్కుతో విమానం తయారుచేసిన ఓ బంగ్లాదేశ్ యువకుడు దాన్ని విజయవంతంగా గాల్లో నడిపి అందరినీ అబ్బురపరిచాడు. ఈ విమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి పూర్�
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యుల ఛీత్కారాలు మమత మనసులో చిచ్చురేపాయి. కర్కోటకురాలిగా మార్చాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అవమానాలు పెరగడం, ఇంట్లో తోటి కోడలుకు ప్రాధాన్యం పెరిగిప�
రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఆర్థిక భారంతో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ ఉడుత శ�
ఆర్థిక ఇబ్బందులు రైతుకూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట చౌరస్తాలో చోటుచేసుకుంది. ధర్మాజీపేటకు చెందిన దివిటి నల్లగొండ(41) గ్రామంలో వ్యవసాయంతో ప�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై విత్తన భారం మోపి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్.. అన్నదాతను అదనుచూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుత�