ఉస్మానియా, గాంధీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెలా ప్రభుత్వం ైస్టెపెండ్ చెల్లించాల్సి ఉండగా.. మూడు నెలలుగా ైస్టెపెండ్ చెల్లించడం లేదు. దీంతో ప్రతి నెలా రూ.2,300 మె�
రిసిల్లలో మరో నేతకార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ(టెక్స్టైల్పార్క్)కు చెందిన నేతకార్మికుడు యెల్లె రమేశ్(4
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పంచాయతీ సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, తాగు నీటిని సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు, పన్నుల వసూళ్లకు బయలుదేరే కారోబ�
పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్తో అన్నిరకాల పంటలు దెబ్బతి
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడకు చెందిన రైతు గడల మొండి (60) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వర్షాలకు పొలాలు ముంపునకు గురికావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీ�
ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్
ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వాసు (55) చేనేత వృత్తిన�
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి.. తన ఐదేండ్ల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...
ఆర్థిక పరిస్థితులు బాగాలేక కరీంనగర్ జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి ఎస్సై నరేశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్కు చెందిన ముద్దసాని కనుకయ్య (46) కరీంనగర్ పోలీస్ కమిషన�
తుక్కుతో విమానం తయారుచేసిన ఓ బంగ్లాదేశ్ యువకుడు దాన్ని విజయవంతంగా గాల్లో నడిపి అందరినీ అబ్బురపరిచాడు. ఈ విమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి పూర్�
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం