తుక్కుతో విమానం తయారుచేసిన ఓ బంగ్లాదేశ్ యువకుడు దాన్ని విజయవంతంగా గాల్లో నడిపి అందరినీ అబ్బురపరిచాడు. ఈ విమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి పూర్�
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యుల ఛీత్కారాలు మమత మనసులో చిచ్చురేపాయి. కర్కోటకురాలిగా మార్చాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అవమానాలు పెరగడం, ఇంట్లో తోటి కోడలుకు ప్రాధాన్యం పెరిగిప�
రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఆర్థిక భారంతో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ ఉడుత శ�
ఆర్థిక ఇబ్బందులు రైతుకూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట చౌరస్తాలో చోటుచేసుకుంది. ధర్మాజీపేటకు చెందిన దివిటి నల్లగొండ(41) గ్రామంలో వ్యవసాయంతో ప�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై విత్తన భారం మోపి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్.. అన్నదాతను అదనుచూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుత�
ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వారి నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు కొల్లగొట్టిన నాటి �
Plumbing contractor | ఆర్థిక ఇబ్బందులతో ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో..
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉప్పందించిన మందల రాజురెడ్డి అకస్మాత్తుగా కనుమరుగైపోయాడు. సాధించుకున్న స్వరాష్ర్టాన్ని చూడలేకపోయాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడనే ఆశతో తల్లిదండ్రులు కాలం గడుపుతున్నారు.
గిరాకీ లేక.. కుటుం బం గడువక.. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక రామవరం