Minister Erraballi Dayakar Rao | ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. నీట్లో 454 మార్కులతో జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు సాధించింది. ఎస్సీ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు దాదాపు ఖరారైనట్టే.
జై తెలంగాణ ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా.. అన్నింటికీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోనే సాయుధ రైతాంగ త
‘అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుం స్
రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్క�
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలిం
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న వీమేక్ స్కాలర్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పోను ఈనెల 12న నగరంలో నిర్వహించనుంద�
వారిది నిరుపేద కుటుంబం. వారి ఇద్దరు చిన్నారులు జన్యుపరమైన సమస్యతో జన్మించారు. తమ పిల్లల వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశారు. అందిన చోటల్లా అప్పులు చేశారు. ఇప్పుడు దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచ
“దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఆయా కుల వృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగ�
ఆమెది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ, ఆలోచనలు సువిశాలం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూనే.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పెండ్లయినా, పేరంటమైనా, సంతోషమైనా, ఆపదైనా వెంటనే వాలిపోయి ఆర్థిక సాయం చేస్తారు. ఆమె అభిమత�
అమ్మానాన్నలను కోల్పోయి నిలువ నీడలేక ఇద్దరు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కత్తుల వెంకటయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇందులో మ
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రం�
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెం�