కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ సోమవారం
ఆపదలోనున్న వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి వై ద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా �
నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్య�
హైదరాబాద్ : కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా జగద్గిరిగుట్టలోని గురుకుల పాఠశాల, కాలేజీ భవన నిర్మాణానికి రూ.17కోట్లు మంజూరు చేసింది. హెచ్ఏఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్న�
Boris Johnson | ఉక్రెయిన్పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యన్ బలగాల దాడితో ఆ దేశంలోని పట్టణాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. దీంతో ఉక్రెయిన్కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటిం�
ఒకనాడు దేశానికి దారిచూపిన బెంగాల్కు ఇప్పుడు తెలంగాణ దారి దీపమైంది. నేడు తెలంగాణ ఆలోచించేది రేపటి దేశ ఆచరణ అవుతుందన్న కొత్త నానుడి మరోసారి నిజమైంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతూ యుద్ధం కారణంగా ఇబ్బ�
న్యూఢిల్లీ: కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె లోక్సభలో బుధవారం మాట్లాడారు. భారతదేశం తన స�
వ్యాంగుల భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలల�
Leonardo DiCaprio | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత 13 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల�
మొగులయ్యకు రూ.2 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటన అచ్చంపేట, సెప్టెంబర్ 4: కిన్నెర కళకు సినీహీరో పవన్ కల్యాణ్ ప్రోత్సాహం అందించారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన జానపద కళాకా�
చెస్ క్రీడాకారులకు ఆర్థిక సాయం | అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు.