రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు.
Tata Group | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్�
వారంతా ఒకే బడిలో చదివారు. ఏండ్లుగా ఒకే ఊరిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తమ స్నేహితుడు మృతిచెందాడు. ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన సుంకరి నరసయ్య, లక్ష్మీల రెండో కుమారుడు హరీశ్ బోన్ క్యాన్సర్తో (Bone Cancer) తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
ఉన్నత చదువులు చదువడానికి ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ న్యూజెర్సీ(యూఎస్ఏ) సహకారంతో రూ.1.53లక్షల విలువైన చెక్కులను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిశోర్ జిల్లా
Gautam Adani | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త �
BCCI | భారత మాజీ ఆటగాడు అన్షుమన్ గైక్వాడ్కు బీసీసీఐ ఆర్థిక సాయం ప్రకటించింది. గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ లండన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్కు రూ.కోటి ఆర్థిక సాయం అందించాల�
KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
UGC | విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పెంచింది. ఇప్పటివరకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లించేవార
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమం
అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనారిటీలకు ‘లక్ష’ణంగా చేయూతనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున అందజేస్తున్న�
Press Media Academy | సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు.
దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి అందజ�
మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటిం�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారింగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పాలకుడు దేశంలో ఎవరూ లేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.