GST Evasion | 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసాలు ఉన�
GST Collections | జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2,01,050 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వశాఖ డేటా పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే 16.4శాతం ఎక్కువ. ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిప
బంగారు రుణాలపై రిజర్వుబ్యాంక్ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. బంగారం తాకట్టుపై రూ.2 లక్షల లోపు తీసుకునే రుణ గ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు నివ్వా�
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్�
Online Gaming Sites | ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ ఆఫ్షోర్ ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేశారని.. దాదాపు 2,400 బ్యాంక్ ఖాతాలను అటాచ
GST Collection | సెప్టెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రూ.1.73లక్షలకోట్లు వసూలయ్యాయి. వసూళ్లలో 6.5శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.62లక్షల కోట్లు వసూలయ్యాయి.
2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపింది.
Nirmala Sitaraman | ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. నిర్మలా సీతారామన్ కు మళ్లీ ఆర్థిక శాఖ అప్పగించగా, జ్యోతిరాదిత్య సింధియాను పౌర విమానయాన శాఖ నుంచి టెలీ కమ్యూనికేషన్లకు మార్చారు. ఏపీ �
కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను జూలై బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల నుంచి మరింత డివిడెండ్లను ఆశించబోతున్నది.
Record GST Collection | ఏప్రిల్లో దేశ స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 12.4 శాతం పెరగడం విశేషం. దేశీయ లావాదేవీలు, దిగుమతుల్లో బలమైన వృద్ధి జీఎస్టీ వసూళ్లు పె
Food Inflation | రుతుపవనాల సీజన్ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక
CAG | కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నియామక ప్రక్రియపై దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రం స్పందన కోరింది. కాగ్ను నియమించే కార్యనిర్వాహక వ్యవస్థలో పారద్శకత లోపించిందని, నిస్పక్షపాతంగా, స్వతం�
Gold-Sliver | బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండి తదితర విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
GST Collection | వస్తువుల సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. అక్టోబర్ నెలలో రూ.1.72లక్షల కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 అక్టోబర్లో రూ.1.52లక్షల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది 13శాతం పెరిగాయి. జీఎస్టీ వసూ�