GST Collections | జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. గత నెలలో జీఎస్టీ మొత్తం 1.65లక్షలు వసూలయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఐదోసారి. గతేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాదిలో 11శా
GST Collection | మే నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. మేలో రూ.1,57,090 కోట్లుగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 12శాతం పెరిగిందని పేర్కొంది.
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్లో జరగాల్సిన ప్రా�
Crypto Transactions:డిజిటల్ లావాదేవీలు ఇక నుంచి మనీల్యాండరింగ్ చట్టాల కిందకు రానున్నాయి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సేల్స్ విషయంలో ఇన్వెస్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ను ఇవాళ ఆర్థిక శాఖ ర�
GST revenue | డిసెంబర్-2022లో దేశంలో జీఎస్టీ ఆదాయం 15శాతం పెరిగి రూ.1.49లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,507 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్జీఎస్టీ
Direct Tax Collection | ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే కార్పొరేట్ ఆదాయంపై వసూళ్లు 16.74శాతం పెరిగాయని
GST Collections: జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్లో 26 శాతం పెరిగాయి. దాదాపు 1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూల్ అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గడిచిన ఏడు నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు వరుసగా 1.40 లక్షల కోట్లు దాట�
మూడు నెలల్లోనే 3.7% పెరిగిన రుణం న్యూఢిల్లీ, జూన్ 30: రాష్ర్టాలు రుణాలు తీసుకోవడంపై సవాలక్ష నిబంధనలు విధించే మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్�
ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ముంబై, జూన్ 30: ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో పయనిస్తున్నదని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. అయిత�
హైదరాబాద్ : కేంద్రం నిర్ణయంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శులు, పిన్సిపల్ ఫై�
ప్రైవేటీకరణకు ఉద్దేశించిన కంపెనీలను ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీస్ఈలు) కేంద్ర కొనుగోలు చేయడాన్ని ఆర్థిక శాఖ నిషేధించింది. ప్రైవేటీకరణ పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను మరోటి కొనడం డిజిన్వెస్ట్మెంట్ విధా
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధా