న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్
Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) చైర్మన్గా మాధవి పూరి బచ్ నియామకం అయ్యారు. సెబీకి ఓ మహిళ చైర్మన్గా నియామకం కావడం ఇదే తొలిసారి. మాధవి
ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీపై కేంద్రం ఓ ప్రకటన చేసింది. దేశంలో బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించేందుకు ఎటువంటి ప్రతిపాదన లేదని ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. లోక్సభలో లిఖితప
2020-21కిగాను కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సావరిన్ గోల్డ్ బాండ్స్ తాజా ఇష్యూ అక్టోబర్ 25 నుంచి ప్రారంభంకానుంది. బాండ్లకు ఈ నెల 25 నుంచి దరఖాస్తుచేసుకోవొచ్చని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ ఇష్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు క్వార్టర్లలో భారత్ ఆర్ధిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగస్ట్లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుక�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు వివరాలను వెల్లడించింది. ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ఆగ�
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తీసుకొచ్చిన కొత్త పోర్టల్(income tax portal )లో ఎదురవుతున్న అవాంతరాలను ఇంకా పరిష్కరించని ఇన్ఫోసిస్పై ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరణ �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో 92,849 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ వరకు ఆ మొత్తం జీఎస్టీగా వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆ దేశ బ్యాంకుల్ని వివరాలు కోరుతున్నాం: కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, జూన్ 19: స్విస్ ఖాతాల్లో భారత్ సొమ్ము రూ.20,000 కోట్లను మించిపోయిందంటూ మీడియాలో వెలువడిన కథనాల పట్ల కేంద్ర ఆర్థిక శాఖ శనివారం స్పందించిం�