ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 జీవో అమలులో భాగంగా అనేక లోపాలు చో టుచేసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను సొసైటీ ఉన్నతాధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ లోపాలను సవరించాలని ఉద్యోగులు చేసిన వినతులు సైత�
ఇరిగేషన్శాఖలో పలువురు ఇంజినీర్లకు 8 నెలలుగా నిలిపివేసిన వేతనాలు విడుదల చేసేందుకు సర్కారు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు ఉ�
ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్�
రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15న రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ఈ వేలంలో రూ.2500 కోట్లు రుణం తీసుకోనున్నది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ వేలానికి సెక్య�
పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యనందించే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకానికి నేటి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది.
ఈఎస్ఐ అసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాదికాలంగా పెండింగ్లోనే ఉన్నాయి. సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు నేటికీ అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో డిస్పెన్సరీలకు అందించే మంద
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ.8 లక్షల కోట్లు రుణాలుగా సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్టు కే�
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలపై సర్కారు కరుణచూపలేదు. ఆర్థికశాఖకు, ఇంధనశాఖకు మంత్రి భట్టి విక్రమార్క ఉన్నా కూడా డిస్కంల ఆశలు అడియాశలే అయ్యాయి. బడ్జెట్లో సబ్సిడీగా రూ. 11,500కోట్లు కేటాయించారు.
గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆదరణ పొందిన ‘బతుకమ్మ చీరల’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. బదులుగా ‘రెండు చీరలు’ ఇస్తామని ప్రకటించింది. ఏడాదైనా ఇప్పటివరకు ‘రెండు చీరల’ పథకాన్ని అమలు చేయడంలో సర్కారు త
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారికి పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రేవంత్రెడ్డి సర్కారు విఫలమవుతున్నది. ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభ�
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదేపదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్రా అంటూ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ముందు క్యూకట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బ