ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మేటి జట్లకు అనామక టీమ్లు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉన్నాయి. నాకౌట్ దశ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లన్నీ సమిష్టి �
అంచనాలకు అనుగుణంగా రాణించిన పోర్చుగల్.. ఫిఫా ప్రపంచకప్లో శుభారంభం చేసింది. గ్రూప్-‘హెచ్'లో భాగంగా గురువారం జరిగిన పోరులో పోర్చుగల్ 3-2 తేడాతో ఘనాపై నెగ్గింది
ఫుట్బాల్ అంటే ఆమెకు ఎంత అభిమానం అంటే.. ఒంటరిగా ఖతార్కు ప్రయాణం చేసేంత! కేరళలోని మాహె సమీపంలోని గ్రామానికి చెందిన నాజి నౌషి అనే మహిళ ఖతార్లో జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను చూసేందుకు తన సొంత కారులో ఒం
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ