ఎడతెరిపిలేని వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల వైద్య శిబిరాలు, జ్వర సర్వే ప్రారంభించింది. అంతేకాకుండా డెంగీ, టైఫా�
పరిశీలించిన ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ ఎదులాపురం, జూలై 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో ఫీవర్ సర్వ
రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు.
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిప�
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జ్వర సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారికి కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్�
చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభ�
మేడ్చల్ జోన్ బృందం, జనవరి 31 : జ్వర సర్వే సోమవారం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటంటా కొనసాగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో చేసిన సర్వేలో జ్వరంత�
ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బృందాలు 3003 మందికి పరీక్షలు.. 139 మందికి కిట్లు పంపిణీ జూబ్లీహిల్స్, జనవరి 31: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ముమ్మరం�
తగ్గిన కరోనా పాజిటివిటీ శాతం స్వల్ప లక్షణాలున్నవారికి వెంటనే మందుల కిట్లు 23శాతం నుంచి 3 శాతానికి పాజిటివిటీ బంజారాహిల్స్, జనవరి 30: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేతో అద్భుతమైన �
జ్వరబాధితులకు కిట్ల ద్వారా విముక్తి ప్రజలకు భరోసా ఇస్తున్న సిబ్బంది కొంపల్లి, దుండిగల్లో ముగిసిన సర్వే.. దుండిగల్/కుత్బుల్లాపూర్,జనవరి28: కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి�
అన్ని రాష్ర్టాల్లో అమలుకు రూపకల్పన కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ ప్రశంస కరోనా పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రం నుంచి పాల్గొన్న మంత్రి హరీశ్రావు మూడోవేవ్ సన్నద్ధత, జ్వర సర్వే తీరు వివరణ 60 ఏండ్�
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే తుది దశకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో ఎనిమిదవ రోజు 353 ప్రత్యేక బృందాలు 12908 కుటుంబాల జ్వర సర్వే చేపట్టారు. జిల్లా పరిధిలో మొత్తం 22,0386 కుటుంబాలు ఉ�