Auto Sales | సెప్టెంబర్లో రిటైల్ ఆటోమొబైల్ సేల్స్ దాదాపు 13శాతం పడిపోయాయి. పండుగ సీజన్కు ముందు నెలాఖరు నాటికి డిమాండ్ మొదలైంది. దాంతో ఆటో కంపెనీలకు ఊరట కలుగడంతో పాటు అక్టోబర్పై ఆశలను రేకెత్తించింది.
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ దొంగతనాలకు అడ్డాగా మారింది. ఈ బస్టాండ్లో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బస్డాండ్లో ప్రయాణికుల భద్�
ప్రస్తుత పండుగ సీజన్లో ఈ-కామర్స్ సంస్థల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తుల ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల�
మహీంద్రా అండ్ మహీంద్రా పండుగ ఆఫర్ను ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనంతోపాటు పండుగ రాయితీని కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లను రూ.2.5 లక్షల తగ్గింపుతో విక్రయిస్తున్నది. వీటిలో 3ఎక్స్వో ధర రూ.2.56 లక్షల వరకు తగ్గి�
Flipkart | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) శుభవార్త చెప్పింది. రానున్న పండుగ సీజన్ (festive season)ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించింది.
పండుగ సీజన్ వస్తోంది. వినాయక చవితి మొదలు దాదాపు రెండు నెలలపాటు వరుసగా పండుగలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఓనమ్, నవరాత్రి, దసరా, దీపావళి ఇలా ఆగస్టు ఆఖరు నుంచి అక్టోబర్ వరకు కొద్ది రోజుల తేడాతో పండుగ వాత�
Festive Season - Car Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్లో కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ రావడంతో ద్విచక్ర వాహనాలు పుంజుకున్నాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (
ఆటో రంగ సంస్థలకు ఈసారి పండుగ సీజన్ పెద్దగా కలిసిరాలేదు. దేశీయ మార్కెట్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగాయి మరి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ నిరుడు అక్టోబర్తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్లో దాదాపు 10వే�
UPI Payments | గత నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి.
SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది.
Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్ల
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�