వనపర్తి జిల్లాలో ఎరువుల ధరలకు రెక్కలొ చ్చాయి. ఎమ్మార్పీ ధరలకంటే అధిక రేట్లకు ఎరువుల బస్తాలను అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ముందే యూరియా కొరత ఉన్నదన్న క్రమంలో కొన్ని చోట్ల అందినకాడికి వ్యాపా రులు కానిచ్చేస్�
రైతు వెన్ను విరిచే మరో దుర్మార్గపు పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. బయో ఫెర్టిలైజర్స్ (సేంద్రియ ఎరువుల) పేరుతో లక్షల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతున్నది.
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జీవన వ్యయ సంక్షోభం ఏర్పడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైటన్లు కూడా తన రిపోర్ట్లో అభిప్రాయపడింది. 21వ
అంతర్జాతీయంగా భారీగా పెరిగిన ధరలు ఒప్పందాలకు భారత కంపెనీలు దూరం దేశంలో అడుగంటిన ఎరువుల నిల్వలు చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : వచ్చే సీజన్లో దేశ వ్యవసాయ రంగం ఎ�
ఎరువుల ధరలు పెంచిన బీజేపీని ఎక్కడిక్కడ నిలదీయండి కార్పొరేట్ల కోసమే ఎంఎస్పీపై తాత్సారం రాష్ట్ర బీజేపీ నేతలూ.. మీ వైఖరేంటి? మంత్రి ప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యత�
బీజేపీ ఏడేండ్లలో రైతులకు ఒక్క మంచి పనీ చేయలే ఎరువుల ధరలపైనా మండిపడ్డ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 13: ఎరువుల ధరలు పెంచి ప్రధాని మోదీ.. రైతాంగాన్ని దగా చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇ
ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖ పూర్తి పాఠం హైదరాబాద్, జనవరి 12 : దేశవ్యాప్తంగా వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం సబ్సిడీ పెంచకుండా భారం మోపే కుట్ర.. రైతుకు పెరుగనున్న పెట్టుబడి భారం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధర మోతెక్కింది. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లె�