హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): ఎరువుల ధరలను (ఎఎమ్మెస్పీ) పెంచుకునేందుకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.