విద్యార్థినులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని ఎస్టి గురుకుల విద్యాలయ సిబ్బందికి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల విద్యా�
అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో మరో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధ
నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్ ర
తల్లి వార్డెన్గా పనిచేస్తున్న వసతి గృహంలో ఓ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి. మద్యం తాగి వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిని వార్డెన్ చూసీచూడన�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులపై కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ మాజీ కౌన్�
ముప్కాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొత్త భవనం ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అద్దె భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని నగరం బంగుయిలో బుధవారం దారుణం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బర్తెలెమి బొగండ హైస్కూల్లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్
మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ అభివృద్ధికి రంగం సిద్ధమయ్యింది. 11అంతస్థుల్లో హాస్టల్, 12 అంతస్థుల్లో క్లాస్రూమ్ కాంప్లెక్స్(అకాడమిక్ బ్లాక్)ను నిర్మించనున�
జిల్లాలో కొత్తగా ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్గ్రేడ్ చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్య అమల్లోకి రానున్నది. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా, గతంలో 10 చోట్ల ఇంటర్ విద్య ప్రారంభమ
నాగర్కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస�
ఎలుకలు దాడి చేసి పలువురు విద్యార్థినులను గాయపరిచాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని రామచంద్రాపురం పులుసుమామిడి వద్దగల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆలస్యంగా వెలుగుచూసింది.