ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజ�
మగవారితో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు.
సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై బల ప్రయోగం చేయడం అనేక విమర్శలకు తావిచ్చిం�
ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకునే మహిళలను రక్తహీనత పట్టిపీడిస్తున్నదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ సమస్య చాలా తక్కువగా బయటపడుతున్నదనీ.. దాంతో, ఆరోగ్యనష్టం ఎక్కువగా జరుగుతున్నదని ఆందోళన వ్యక్�
మహిళా శ్రామిక శక్తిని పెంచేందుకు తీసుకొస్తున్న కొన్ని చట్టాలు.. ఆడవాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వాల సూచనలు, కోర్టుల తీర్పులను చిన్నతరహా సంస్థలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫలితంగా, మహిళా ఉద్యోగు�
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింద�
నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ను కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. నగర వ్యాప్తంగా 250కి పైగా ట్రాఫిక్ సిగ్నళ్లు.. పదుల సంఖ్యలో పాదచారుల క్రాసింగ్లు.. కొత్తగా ఫుట్ ఓవర్ వంతెనల�
ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ 40-50 శాతం మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించడం శుభపరిణామమని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని నిర్వహించగా కలెక్టర�