ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికారని బ్రాహ్మణ సమాజం కొనియాడుతున్నది. విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత