రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికారని బ్రాహ్మణ సమాజం కొనియాడుతున్నది. విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత