పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేశ్ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని శాంతి న
ఏదైనా పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఎవరూ ఆ పని చేయరు. కానీ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ధాన్యం వేలం ద్వారా ఇప్పటికే రూ.వేల కోట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుప�
రాష్ట్రంలో ‘భారత్ రైస్' పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. ర
బియ్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పచ్చజెండా ఊపడంతో మిల్లింగ్పై దృష్టి పెట్టారు. త్వరితగతిన సేకరణ జరిగేలా పౌరసరఫరాల అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
2022-23 వానకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ మిగులు బియ్యాన్ని ఎఫ్సీఐకి వెంటనే డెలివరీ చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో రైస్ మిల్లర్లు, �
దేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.53 లక్షల టన్నులుగా ఉన్నట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), స్టేట్ ఫుడ్ ఏజెన్సీల �
తెలంగాణ ప్రభుత్వాన్ని బియ్యం కోరుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు చేరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో మన పొరుగునే �
2023-24 వానకాలం సీజన్కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొ�
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
Rice Shortage | ‘దేశంలో బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టాని�
Rice Shortage | బియ్యం నిల్వల విషయంలో కేంద్రప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తున్నది. పరస్పర విరుద్ధ నిర్ణయాలతో 145 కోట్ల మంది ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తున్నది. మోదీ సర్కారు తలతిక్క నిర్ణయాలతో ఇప్పటికే నిత్యావసరాలు, క
రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�