శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప
సాయంత్రం కూతురి వివాహానికి ఏర్పాట్లుఉదయమే తండ్రి మృతిబీర్కూర్, ఆగస్టు 2 : ఎంతో సందడిగా వివా హం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. సా యంత్రం కూతు రు పెండ్లి జరగాల్సి ఉండగా ఉదయమే తండ్రి మృతిచెందిన ఘటన కామా�
లక్నో: మాజీ భార్య సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలుసుకుని ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బడాన్లో ఈ ఘటన జరిగింది. 2016లో మైనర్లైన ఒక జంటకు పెండ్లి జరిగింది. ఆరు న
బెంగళూరు: భారీ వర్షంలో రోడ్డు పక్కన మొబైల్లో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు ఆమె తండ్రి గొడుగుపట్టారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని మారుమూల బల్లాకా గ్రామంలో ఒక జర్నలిస్ట్ తీసి
చెన్నై : తన కూతురు వెంటపడి వేధిస్తున్న యువకుడిని అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగింది. మరణించిన యువకుడిని 22 ఏండ్ల రాజేష్ గా గుర్తించారు. రాజే�
తండ్రిని చంపిన కొడుకు| నగరంలోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపాడో కొడుకు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సఫ్దార్ నగర్లో �
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి | జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛా
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి మృతితో తీవ్ర డిప్రెషన్లో ఉన్న ప్రదీప్ తాజాగా తన తసోషల్ మీడియాలో ఎమోష