కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�
సోనూసూద్....నటుడిగా అతను సాధించిన ఘనత కంటే, లాక్డౌన్ కాలంలో చేసిన సేవే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. యునెటైడ్ నేషన్స్ ప్రత్యేక పురస్కారాన్నీ అందించింది. నటుడిగా సోనూ ఎప్పుడూ బిజీనే. దక్షిణాదితో పాటు బాల
భువనేశ్వర్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపి, తలతో ఊరంతా తిరిగాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
మాస్కో: రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ క్రైస్తవ మతబోధకుడు.. యుద్ధానికి వ్యతిరేకంగా ఉపన్యాసం చేశారు. ఈ ఘటనలో రష్యా పోలీసుల ఆ ఫాదర్ని అరెస�
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ (85) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని
పుణే : వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు కిరాతకుడిగా మారాడు. 80 ఏండ్ల వయసులో మళ్లీ పెండ్లి చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేయించుకున్నాడనే కోపంతో కన్నతండ్రిని దారుణంగ�
రాంచీ : ఆస్తి వివాదంలో కన్నతండ్రిని పదునైన ఆయుధంతో పొడిచి చంపిన కొడుకు ఉదంతం జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతంలో వెలుగుచూసింది. తన తమ్ముడికి ఆస్తిలో అధిక వాటా ఇచ్చి తనను చిన్నచూపు చూశాడనే కోపంతో నిం�
Father | ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లికి చెందిన సాయి భానుప్రకాశ్.. ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలో