చెన్నై : తన కూతురు వెంటపడి వేధిస్తున్న యువకుడిని అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగింది. మరణించిన యువకుడిని 22 ఏండ్ల రాజేష్ గా గుర్తించారు. రాజే�
తండ్రిని చంపిన కొడుకు| నగరంలోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపాడో కొడుకు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సఫ్దార్ నగర్లో �
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి | జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛా
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో విషాద ఘటన జరిగింది. భార్యతో విభేదాల కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ బలవన్మరణానికి పాల్�
కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి మృతితో తీవ్ర డిప్రెషన్లో ఉన్న ప్రదీప్ తాజాగా తన తసోషల్ మీడియాలో ఎమోష
కొన్నేళ్ల క్రితం వచ్చిన తొలి ప్రేమ చిత్రం ఎందరికో మధురానుభూతులు మిగిల్చింది. ఇందులో కథానాయికగా నటించి అలరించిన కీర్తి రెడ్డి మెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. 2004లో హీరో సుమంత్తో వివాహం జరగ్గా 2006�
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వసంత కాలంలో బేబి బోస్టన్�
తండ్రి మృతి| జిల్లాలోని జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీకొడుక�
జైపూర్, మే 5: కరోనా విలయంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది కుమిలిపోతున్నారు. కరోనాతో తండ్రి మృతిని జీర్ణించుకోలేని ఓ కూతురు తండ్రి చితి మంటల్లోకి దూకింది. ఈ హృదయవి�
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�