కరీంనగర్ : పవిత్ర స్నానాల కోసం వచ్చి తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామడుగు మండలం చిప్పకుర్తి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రుద్రారం గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాస్ (35) అతని కూతురు రుచిత(7) చిప్పకుర్తి సమీపంలోని గ్రావిటీ కాలువలో పవిత్ర స్నానాలకోసం వచ్చారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి తండ్రి, కూతురు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి