యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారుల విస్తరణ, కూడళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్అండ్బీ కూడలి, అప్పన్నపల్లి �
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాట
ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి జిల
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా
మన శరీరంలో ఎక్కడ గాయమైనా బ్యాండేజీలు వేసుకుంటాం. అయితే, గాయం మానాలంటే చాలారోజులు పడుతుంది. ఎన్నో బ్యాండేజీలు మార్చాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ను ఉపయోగించుకొని వేగంగా గాయాలను మాన్�
కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడా�
పోడు భూముల సర్వే పనులను వేగవంతం చేస్తామని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిత పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ మంత్�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి