సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
కడెం మండలంలోని రాంపూర్, మైసమ్మపేట గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేసి నివేదికలు త్వరగా అందజేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క�
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూక�
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీల
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగ�