రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్హౌస్లో బర్త్డే వేడుకల పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకున్నారు.
Pet Lion: పెంపుడు సింహం ముగ్గురిపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్థాన్లోని లాహోర్ సిటీలో జరిగింది. ఇటీవల ఆ సింహం ఆ ఇంటి గోడ దూకి.. బాటపై నడుచుకుంటున్న వెళ్తున్న వారిపై దాడి చేసింది.
ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఫాంహౌస్లో జరిగిన విందులో స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను వినియోగించడంతో ఎక్సైజ్ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేసి సుమారు రూ.4 లక్షల విలు�
ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న దేవునూరు ఇనుపరాతి గుట్ట అడవుల అభివృద్ధిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం దాని ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. జీవ వైవిధ్య సంపదతో నిండి ఉన్న దేవునూరు అటవీ ప్రాం
ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఫామ్హౌజ్లో కోడిపందాలు ఆడుతుండగా పోలీసులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లను సోమవారం రాజేంద్రనగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తి సమక్షంలో వ
HYDRAA | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు.
కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 16న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్లో లభించిన క్లూతో నిందితుడిని పట్టుకున్నారు. లైంగికదాడికి యత్నించే క్రమంలో వృద్ధురాలిని హ త్యచేస�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.