ఈ ఏడాది పత్తి రైతు తెల్లబోయిండు. తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి పత్తిరైతును నిండాముంచాయి. అష్టకష్టాల నడుమ పంట చేతికొచ్చాక మార్కెట్లో పత్తి రైతులకు మద్దతు కరువైంది. ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రా�
ప్రతి ఏటా పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, సీసీఐ పెట్టే కొర్రీలు, అకాల వర్షాలతో ఆగమావుతున్నాడు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస
ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని
అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గురువారం చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి గ్రామానికి చెందిన వెల్పుల అంజయ్య(51) తనకున్న
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింద�
వ్యక్తిగత.. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రూ.20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తరా? మీ లాభం కోసం 20వేల కోట్ల అప్పు చేస్తరా? ఆరు గ్యారెంటీలకు నిధుల్ల�
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�
నల్లగొండ బత్తాయి మార్కెట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మే�
Minister Thummala | రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని(Loan waiver) చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) తెలిపారు.
‘హలో..పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో మీరు విక్రయించిన సోయా బాగోలేదట.. అవి పై నుంచి వాపస్ వచ్చినయ్.. వెంటనే కేంద్రానికి వచ్చి తీసుకెళ్లండి..’ అంటూ నిర్వాహ కుల నుంచి ఫోన్లు రావడంతో రైతులు కంగుతిన్�
బోధన్ పట్టణ శివారులోని ఆచన్పల్లి శ్రీనివాసనగర్ ప్రాంతం లో ఈ నెల 14 అర్ధరాత్రి తర్వాత తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండుగులు భారీ చోరీకి పాల్పడారు. రూ. 50 లక్షల నగదుతోపాటు 20 తులాల బంగారాన్ని ఎత్త�
రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకుగానూ కేసీఆర్ సర్కారు ఉమ్మడి మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా, కోదండాపురం, జింకలపల్లె స్టేజీ వద్ద ఆగ్రోస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, జింకలపల్లె స్టే�
Leopard | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు.